భారతదేశం, జూలై 22 -- యాపిల్ తన ఐఫోన్ 17 లైనప్ను సెప్టెంబర్లో విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈసారి నాలుగు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. అవి.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స... Read More
భారతదేశం, జూలై 22 -- పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.122.5 కోట్ల నికర లాభాన్ని ఆర్... Read More
Hyderabad, జూలై 22 -- నటి నిత్యా మీనన్ తన రాబోయే రొమాంటిక్ కామెడీ మూవీ 'తలైవన్ తలైవి' ప్రమోషన్స్లో భాగంగా ప్రేమ, రిలేషన్షిప్స్, పెళ్లి గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది. హార్ట్ బ్రేక్ మూమెంట్స్, ఇప్... Read More
భారతదేశం, జూలై 22 -- దేశంలో ఎంజీ ఎం9 ఈవీని తాజాగా విడుదల చేసింది జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69.90 లక్షలు! ఈ అత్యాధునిక, లగ్జరీ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ఆగస్టు ... Read More
Telangana,hyderabad, జూలై 22 -- తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యావత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు స్... Read More
భారతదేశం, జూలై 22 -- ఈ సినిమా డబ్బు కోసమో, రికార్డుల కోసమో కాదు.. ఇది ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం అని పవన్ కల్యాణ్ అన్నారు. తన దగ్గర ఆయుధాల్లేవు, గూండాలు లేరు అని వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా ... Read More
భారతదేశం, జూలై 22 -- రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ జరీబు రైతులకు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో... Read More
భారతదేశం, జూలై 22 -- శాంసంగ్ తన లేటెస్ట్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఫోల్డెబుల్ స్మార్ట్ఫోన్లతో పాటు గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ స్మార్ట్వాచ్లను జులై 9న భారత్లో... Read More
భారతదేశం, జూలై 22 -- తెలంగాణలో విద్యార్థులకు మరో రోజు సెలవు రానుంది. విద్యా రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు నిరసనగా తెలంగాణలోని వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న బుధవారం రాష్ట్రవ్యాప్తంగ... Read More
భారతదేశం, జూలై 22 -- రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన సుంకాలు విధిస్తారని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. "రష్యా చమురును కొనుగోలు చేసే ప్రజలపై ట్రంప... Read More